బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేసిన కౌన్సిలర్

1554చూసినవారు
బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేసిన కౌన్సిలర్
రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో పద్మశాలి కుల నిరుపేద కుటుంబానికి చెందిన వలస కృష్ణ అనే వ్యక్తి, అనారోగ్యంతో బాధపడుతూ అకాల మరణం చెందడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు సహాయం చేయాలన్న ఆలోచనతో పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జేంకి పూర్ణ శనివారం చారి 50 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుట్ట రవీందర్, దాసరి రవి, కోర్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్