కమిషన్ పై ఫిర్యాదు

57చూసినవారు
కమిషన్ పై ఫిర్యాదు
హైదరాబాద్ ప్రగతిభవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన అంజాద్ ఖాన్ బిఆర్ఎస్ నాయకుడిపై మంగళవారం ఫిర్యాదు చేశాడు. మున్సిపాలిటీ పరిధిలోని తన స్థలంలో బి ఆర్ఎస్ నాయకుడు అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్నాడని ఆరోపించాడు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా మున్సిపల్ కమిషనర్ మద్దతుతో ఇల్లు నిర్మిస్తున్నారని, మున్సిపల్ కమిషనర్ అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.