1953లో దుర్గాబాయికి వివాహం

79చూసినవారు
1953లో దుర్గాబాయికి వివాహం
భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట.. 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసింది. 1953 జనవరి 22న ఆర్థికమంత్రి చింతామణి దేశ్‌ముఖ్‌తో వివాహం జరిగింది. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్