పారిశుధ్య కార్మికులు స్పెషల్ డ్రైవ్

1902చూసినవారు
మహబూబాబాద్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం పారిశుధ్య కార్మికులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో వారు రోడ్డుపై ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రపరిచారు. అలాగే సైడ్ డ్రైనేజీ కాలువలలో పేరుకుపోయిన కాగితాలు, మట్టిని తొలగించి శుభ్రపరిచారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు, జవాన్లు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్