విద్యా సదస్సును విజయవంతం చేయండి
నెల్లికుదురు మండలంలోని వివిధ పాఠశాలల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టీపీటీఎఫ్ జోనల్ స్థాయిలో నిర్వహించు విద్యా సదస్సు కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా నెల్లికుదురు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల అధ్యక్షుడు బాలు మాట్లాడుతూ ఈ నెల 7న జరిగే విద్యా సదస్సుకు ప్రధాన వక్తలుగా జస్టిస్ చంద్రకుమార్ రానున్నారని తెలిపారు.