రాజమ్మ పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి: ఎమ్మెల్యే

83చూసినవారు
వరంగల్ ఎంజీఎం దవాఖానలో సుమలత అనే ఉద్యోగిని పై జరిగిన ఘటనకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మంగళవారం స్పందించారు. ఇలాంటి ఘనటన పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు సుమలత పై దాడి చేసిన రాజమ్మ అనే మహిళ గతంలో ఎంజీఎంలో విధులు నిర్వహించినప్పటికి తనపై ఉన్న అభియోగల పట్ల విధులనుంచి తొలగించడం జరిగిందన్నారు. ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పపడితే రౌడీ షీట్ ఓపెన్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్