పారిశుద్ధ్య నిర్వహణ తీరు మెరుగు పడాలి: మేయర్

61చూసినవారు
పారిశుద్ధ్య నిర్వహణ తీరు మెరుగు పడాలి: మేయర్
పారిశుద్ధ్య నిర్వహణ తీరు మెరుగుపడాలని గుండు సుధారాణి సానిటేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సానిటరీ అధికారులతో పారిశుద్ధ నిర్వహణ తీరుపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి పాల్గొని సమీక్షించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. సానిటరీ ఇన్స్పెక్టర్లు విధిగా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు.
Job Suitcase

Jobs near you