అందరూ చూస్తుండగా.. 40 ఐఫోన్లు కొట్టేశాడు (వీడియో)

578చూసినవారు
పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ దొంగ యాపిల్ స్టోర్‌లో ప్రవేశించి ఏకంగా 40 ఐఫోన్లు కొట్టేశాడు. వీటి విలువ సుమారు రూ.40 లక్షల వరకు ఉంటుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముఖానికి ముసుగు కప్పుకొని దొంగ ఫోన్లు దొంగలించి పరారయ్యాడు. స్టోర్‌లో పలువురు కస్టమర్లు ప్రేక్షకుల పాత్ర పోషించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. టైలర్ మిమ్స్ అనే 22 ఏళ్ల యువకుడు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్