పాడేరులో అరుదైన దృశ్యం

అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. మధ్యాహ్నం 4 గంటలకు మంచు తెరలు ప్రకృతి ప్రేమికుల కళ్లకు అందంగా దర్శనమిస్తే, వారు కెమెరాలతో ఫోటోలు దిగడం, సెల్ఫీలు తీసుకోవడం సాధారణమైన విషయం. అటువంటి ఘటన పాడేరు ఘాట్లో అమ్మవారి పాదాలు వద్ద జరిగింది. మధ్యాహ్నం 4 గంటల సమయంలో మంచు తెరలు కమ్మేయడంతో వాహనాలకు లైట్లు వేయాల్సిన అవసరం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్