వైభవంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో పవిత్రోత్సవాలు శుక్రవారం రాత్రి అంకురార్పణతో వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో స్థానాచార్యులు రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనాలతో పవిత్రోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆలయ మాజీ ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్