నేటి నుంచి ఉత్తరాంధ్రలో భువనేశ్వరి ప‌ర్య‌ట‌న

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో నేటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప‌ర్య‌టించనున్నారు. ఇవాళ విజయనగరం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న ఆమె.. రేపు శ్రీకాకుళం, ఎల్లుండి విశాఖపట్నం జిల్లాల‌కు వెళ్లనున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను భువ‌నేశ్వ‌రి పరామర్శించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్