మాజీ మంత్రి కొడుకు అరెస్ట్

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ జరిపి శరత్ ను అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు పోలీసులతో కుమ్మకై కావాలనే అరెస్ట్ చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్