విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఉక్కు ఉద్యోగులు భారీ కారు ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ నుంచి విజయనగరంలోని మయూరి జంక్షన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. విశాఖ ఉక్కుకు గనులు పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
వారికి గుడ్న్యూస్ చెప్పిన ఇండియన్ రైల్వే