కంచికచర్లలో తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమ తెలంగాణ మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తిని బుధవారం ఎక్సెస్ అధికారులు, సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. ఎం. రాజేష్ అనే వ్యక్తి నుండి 42 తెలంగాణ మద్యం సేసాలను, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కంచికచర్ల ఎక్సైజ్ సీఐ బేగం తెలిపారు.

సంబంధిత పోస్ట్