విశాఖలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ ఫైట్

విశాఖలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ ఫైట్ ముదురుతుంది. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై జనసేన నేత, ఎమ్మెల్సీ వంశీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంవీవీ అక్రమాలు, భూకబ్జాలను ఆధారాలతో బయట పెడతానని అన్నారు. సీఎం కూడా కాపాడలేడంటూ.. అవసరమైతే ఇంటికొచ్చి కొడతానంటూ ఎంవీవీకి వంశీ వార్నింగ్ ఇచ్చారు. వంశీపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఇటివలే వైసీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్