నేడు నెల్లూరుకు మాగుంట పార్వతమ్మ భౌతిక కాయం రాక

మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రముఖ వ్యాపార వేత్త స్వర్గీయ మాగుంట సుబ్బరామి రెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ (77) మృతి చెందారు. ఆమె పార్థివ దేహాన్ని బుధవారం మధ్యాహ్నం 2గంటలకి నెల్లూరు సరస్వతి నగర్ లోని ఆమె స్వగృహానికి తీసుకురానున్నారు. అభిమానుల సందర్శనార్ధం గురువారం మధ్యాహ్నం వరకు వారి స్వగృహంలో ఉంచుతారు.

సంబంధిత పోస్ట్