చిత్తూరు ఎమ్మెల్యే సూచనలు పాటించండి:ప్రతిభ

చిత్తూరు నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ మహిళా నేత ప్రతిభ నేడు పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సూచనలు పాటించాలని తెలిపారు. ఒకటో వార్డు ప్రజలు అత్యవసర సమయంలో హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్