జనసేనతో పొత్తుకు YCP ప్రాధేయపడింది: పీకే (వీడియో)

ఏపీలో అధికార వైసీపీపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓడిపోయారు. అప్పుడు వైసీపీలో అంతర్మథనం జరిగిందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఎలాగైనా పవన్ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకోవాలని వైసీపీ భావించిందని, పొత్తుకు వైసీపీ ప్రాధేయపడిందని అన్నారు. కానీ, వైసీపీ ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్