పూర్వ విద్యార్థుల సమ్మేళనం

1997-98 నల్గొండ గోల్డెన్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు అనెపర్తి కాకతీయ రీస్టార్ట్ లో 26 సంవత్సరాల మొదటిసారి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు సైతం ఆత్మీయ సందేశాలతో స్కూల్ నాటి జ్ఞాపకాలతో ఉపాధ్యాయుల మధ్య జరిగింది. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.