ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష: NTA

74చూసినవారు
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష: NTA
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు పరీక్షకు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తే ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి జూలై 15 నుంచి 19 మధ్య కాలంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని NTA వెల్లడించింది. పలు సాంకేతిక సమస్యలు, పరీక్షా సమయం కోల్పోవడం వంటి ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. మరోవైపు యూజీ ప్రవేశ పరీక్ష ‘కీ’ విడుదల చేసిన NTA.. జూలై 9లోగా అభ్యంతరాలు తెలియజేయాలని సూచించింది.

సంబంధిత పోస్ట్