ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం అడ్మిషన్లు ఫ్రీ

82చూసినవారు
ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం అడ్మిషన్లు ఫ్రీ
ఏపీలో ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం అడ్మిషన్లు ఫ్రీగా ఇవ్వాలని గత ప్రభుత్వం జీవో చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రైవేటు పాఠశాలలు నిరాకరించాయి. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. అన్ని ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం ఉచితంగా అడ్మిషన్లు ఇవ్వాలని జారీ చేసిన ప్రభుత్వం జీవోను హైకోర్టు కొట్టివేసింది. విద్యాహక్కు చట్టంలో ఉన్న ప్రొసీజర్లను ఆ శాఖ కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది.

సంబంధిత పోస్ట్