అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు

56చూసినవారు
అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు
వినాయక నిమజ్జనాలు జరిగే మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రోరైళ్లు నడపనున్నారు. చివరి స్టేషన్ల నుంచి ఒంటి గంటకు బయలుదేరి.. గమ్యస్థానానికి రెండు గంటల వరకు చేరుకుంటాయి. నిమజ్జనం ముగిసేవరకు అవసరాన్ని బట్టి, రద్దీవేళల్లో అదనపు మెట్రో ట్రిప్పులు నడపనున్నట్లు హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్