స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మావల్లే ఆగింది: మాజీమంత్రి బొత్స

54చూసినవారు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మావల్లే ఆగింది: మాజీమంత్రి బొత్స
వైసిపి ప్రభుత్వ హయాంలో తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని కేంద్రానికి చెప్పడం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదని అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం ఉన్న సమయంలో కేంద్రంలో ఎన్డీఏకు ఎక్కువ బలం ఉందని.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఈ ప్రైవేటీకరణ ఆపాలన్నారని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్