ఏపీలో 5 బిలియన్ డాలర్స్ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు

81చూసినవారు
ఏపీలో 5 బిలియన్ డాలర్స్ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానాలలో ఒకటిగా పరిగణించబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 బిలియన్ల యూఎస్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ ప్రమోట్ చేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్‌ ఎవ్రెన్ ముందుకొచ్చింది. బ్రూక్‌ఫీల్డ్ , యాక్సిస్ యాజమాన్య బృందం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇంధన శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్