తిరుమల శ్రీవారి సేవలో చిరు దంపతులు

63చూసినవారు
మెగాస్టార్ చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా నేడు తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్