లారీ ఢీకొని కంటెయినర్‌లో చెలరేగిన మంటలు.. డ్రైవర్ మృతి

62చూసినవారు
లారీ ఢీకొని కంటెయినర్‌లో చెలరేగిన మంటలు.. డ్రైవర్ మృతి
AP : తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చౌటుకండ్రిగ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని కంటెయినర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సజీవ దహనం అయ్యాడు. మరొకరికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ కంటెయినర్‌ మైసూర్‌ నుంచి రాజమహేంద్రవరం వెళ్తుంది.

సంబంధిత పోస్ట్