ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై స్పందించిన గంటా

64చూసినవారు
ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై స్పందించిన గంటా
AP: భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలకు తమ ప్ర‌భుత్వం అనుమతులివ్వలేదని స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. భీమిలి కో ఆపరేటివ్ సొసైటీ నేతృత్వంలో కొన్ని రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయ‌ని చెప్పారు. 6 నెలలుగా అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేద‌న్నారు. దీనిపై కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేయాలని కోరామ‌ని.. నిపుణుల కమిటీ కూడా వేస్తామ‌ని వివ‌రించారు.

సంబంధిత పోస్ట్