పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

55చూసినవారు
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
నంద్యాల జిల్లా గడివేముల మండలంలో విషాదం చోటు చేసుకుంది. చిందుకూరులో పిడుగుపాటుకు గొర్రెల కాపరి శేఖర్ మృతి చెందాడు. గడిగరేవులలో పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి చెందాయి.

ట్యాగ్స్ :