నేడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి

61చూసినవారు
నేడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి
భరత మాతను దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేసేందుకు. బ్రిటిష్‌ వారిపై పోరాడారు. మన్యంలో పోరాట వీరులను తీర్చిదిద్ది తెల్లవారిని గడగడలాడించారు. చివరకు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. 1897 జులై 7న ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో జన్మించిన అల్లూరి. 1922-1924 వరకు మన్యం పోరాటం చేసి బ్రిటీషర్లను గడగడలాడించి, వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టించారు. 1922 మే 7న బ్రిటీష్ వారి కాల్చి చంపారు. ప్రజలు ఆయన్ని ‘మన్యం వీరుడు’ బిరుదుతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్