జగన్‌కు షాక్.. సమావేశానికి హాజరుకాని ఐదుగురు ఎంపీలు!

76చూసినవారు
జగన్‌కు షాక్.. సమావేశానికి హాజరుకాని ఐదుగురు ఎంపీలు!
వైసీపీ అధినేత జగన్‌కు ఊహించని షాక్ తగిలింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటరీ పార్టీ భేటీలు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మిగిలిన ఎంపీలను భేటీలకు పిలుస్తున్నారు. తాజాగా నిర్వహించిన సమావేశానికి ఐదుగురు రాజ్యసభ సభ్యులు హాజరుకాలేదట. అయితే ఈ భేటీకి డుమ్మా కొట్టిన కొంతమంది ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారన్న ప్రచారం నడుస్తోంది.

సంబంధిత పోస్ట్