ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక

64చూసినవారు
ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
ఏపీలో ఎండలు, వేడిగాలుల తీవ్రత కొనసాగుతోంది. శనివారం విజయనగరం 6, పార్వతీపురం మన్యం 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, 43 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే అల్లూరి, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ట్యాగ్స్ :