దుర్గమ్మ దర్శనం కోసం భక్తుల సాహసాలు

79చూసినవారు
దుర్గమ్మ దర్శనం కోసం భక్తుల సాహసాలు
AP: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పోలీసుల ఆంక్షలతో ఆలయం అష్ట దిగ్బంధనంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో భక్తులు అష్ట కష్టాలు పడుతున్నారు. కొండపైకి భక్తుల రాకపై ఆంక్షలు ఉండటంతో.. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అన్ని దారులు ముసుకుపోవడంతో కొందరు భక్తులు సాహసం చేసి కొండ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్