ఏపీలో పదో తరగతి విద్యార్థులకు అలర్ట్

50చూసినవారు
ఏపీలో పదో తరగతి విద్యార్థులకు అలర్ట్
ఏపీలో వచ్చే ఏడాది నిర్వహించే పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. పదో తరగతి రెగ్యులర్, ప్రైవేట్, ఒకేషనల్ పరీక్షలు రాయబోయే విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజు తేదీల గడువును ప్రకటించింది. ఫీజు లేకుండా ఈ నెల 28 నుంచి నవంబర్ 11 వరకు చెల్లించవచ్చు. రూ.50 లేటు ఫీజుతో నవంబర్ 12 నుంచి 18 వరకు చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you