ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన ఘటనలో ఊహించని విషయం

76చూసినవారు
ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన ఘటనలో ఊహించని విషయం
ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో వరదలు ఉప్పొంగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్‌లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ బోట్లు శేషాద్రి, కోమటి రామ్మోహన్‌ నిర్వహిస్తున్నారని, వీటిని వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కోమటి రామ్మోహన్ వైసీపీ నేత తలశిల రఘురాం మేనల్లుడు అని ప్రచారం జరుగుతోంది.కాగా బ్యారేజ్‌ను ఢీకొట్టిన బోట్లకు 5 సంవత్సరాల నుంచి ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you