భిక్షాటన చేసిన ఎమ్మెల్యే

58చూసినవారు
భిక్షాటన చేసిన ఎమ్మెల్యే
APలో వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, వ్యాపారవేత్తలే కాకుండా.. సామాన్యులు కూడా ఎంతో కొంత డొనేషన్స్ ఇస్తున్నారు. అయితే వరద బాధితుల కోసం ఆదివారం ఆదోనిలో భిక్షాటన చేశారు ఎమ్మెల్యే పార్థసారథి. అంతేకాదు వరద బాధితుల కోసం తన నెల జీతాన్ని అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల వల్ల అనేక కుటుంబాలకు ధన, ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్