రైతులకు చంద్రబాబు శుభవార్త

60చూసినవారు
రైతులకు చంద్రబాబు శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రైతుల‌కు శుభ‌వార్త చెప్పారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రైతులకు రూపాయి ఖర్చులేకుండా వంద శాతం రాయితీని ఇస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ సూక్ష్మ సాగునీటి పథకానికి పెద్దపీట వేస్తుంది. ఈసారికూడా ఆ దిశగానే పయనిస్తోంది. 2015-16లో అప్పటి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పాత నిబంధనలనే అమలు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఐదెకరాల వరకు రూ.లక్ష రాయితీ, పది ఎకరాల పైబడినవారికి 50 శాతం రాయితీపై రూ.2 లక్షల చొప్పున ఇస్తారు.

సంబంధిత పోస్ట్