టైప్ వన్ డయాబెటిస్ పై వినూత్న రీతిలో అవగాహన

51చూసినవారు
టైప్ వన్ డయాబెటిస్ పై వినూత్న రీతిలో అవగాహన
అనంతపురం జిల్లా బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో శనివారం టైప్ వన్ డయాబెటిస్ పై వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాదుకు చెందిన పద్మినీ రంగరాజన్ హాజరయ్యారు. హైదరాబాదుకు చెందిన పద్మినీ రంగరాజన్ ఎడ్యుకేషనల్ పప్పెటియర్, డిప్లొమా ఇన్ పప్పెట్ థెరపీ, తోలు బొమ్మలాటల ద్వారా చదువు, ఆరోగ్యం అంశాలపై వివిధ రాష్ట్రాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్