కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి

52చూసినవారు
కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
అనంతపురంలోని ప్రయివేటు, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యం చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేసి కఠినమైన చట్టం అమలుకు చర్యలు చేపట్టాలని రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డా. పోతుల నాగరాజు సీఎం చంద్ర బాబు నాయుడుకి విజ్ఞప్తి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన విలేకరలతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీలో జరిగిన అవకతవకల పై విచారణ జరిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్