కళ్యాణదుర్గం: ట్రాఫిక్ జామ్ ఇబ్బందుల్లో ప్రయాణి కులు, ప్రజలు

78చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ క్రమంలో గురువారం ట్రాఫిక్ మరింతగా స్తంభించింది. పట్టణంలోని టీ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సమస్య అధికమైంది. ప్రతి 20నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ జామ్ అవుతోందని స్థానికులు తెలిపారు. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారులు తోపుడుబండ్లు, గంపలు రోడ్లపై పెట్టడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది.

ట్యాగ్స్ :