చివరి పీరు దర్శనానికి పోటెత్తిన భక్తులు

70చూసినవారు
రాయదుర్గం పట్టణం కోటలో పెద్ద మసీదు పీర్ల చావడిలో చివరి పీరు దర్శనానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం సాయంత్రం మసీదు చావడిలో పీర్లకు భక్తులు చక్కర చదివింపులు చదివించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు చివరి పీరు దర్శనం కల్పించిన అనంతరం పెట్టలో భద్రపరిచే గోడపై వేలాడదీశారు. నేటితో మొహరం వేడుకలు పూర్తయినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు కోదండ సత్యనారాయణ తెలిపారు. వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్