పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో గూడెన్న

551చూసినవారు
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో గూడెన్న
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 13వ తేదీన పోలింగ్ కార్యక్రమం జరగనుంది. అందులో భాగంగానే రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులపై ఎంపిడివో గూడెన్న దృష్టి సాధించారు. శనివారం కనేకల్ పట్టణంలోనే బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.

సంబంధిత పోస్ట్