రుక్మిణి సమేత పాండురంగడుకి విశేష పూజలు

52చూసినవారు
రాయదుర్గం పట్టణంనందు ఓబులచారి రోడ్డు నందు వెలసినటువంటి రుక్మిణి సమేత పాండురంగ స్వామికి బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేపట్టారు. దేవాలయంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అనంత్ జోషి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్