ఉరవకొండ మండలంలోని రాకేట్లకు చెందిన 18 మంది గ్రామ వాలంటీర్స్ బుధవారం మూకుమ్మడిగా రాజీనామా చేసినట్లు తెలిపారు. అనంతరం రాజీనామా లేఖలను ఎంపీడీఓ అమృతరాజ్ కు అందజేశారు. విశ్వేశ్వరరెడ్డిని ఎమ్మెల్యేగాను, జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకుంటామని వాలంటీర్స్ ఈ సందర్భంగా తెలిపారు.