ధర్మవరం లో యూటీఎఫ్ స్వర్ణోత్సవ క్రీడలు ప్రారంభం

80చూసినవారు
ధర్మవరం లో యూటీఎఫ్ స్వర్ణోత్సవ క్రీడలు ప్రారంభం
యుటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి క్రీడల్లో శ్రీ సత్యసాయి జిల్లా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రా రెడ్డి శుక్రవారం మాట్లాడుతూ. గుంటూరు నగరంలో ఈ నెల 4, 5, 6 తేదీలలో క్రికెట్, బాస్కెట్ బాల్, చెస్, షటిల్, వాలీబాల్, పరుగు పందెం పోటీలు జరుగుతాయన్నారు. సత్యసాయి జిల్లా యూటీఎఫ్ ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్