సత్యసాయి తాగునీటి కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించండి

55చూసినవారు
పామిడి పట్టణంలోని సత్యసాయి పంప్ హౌస్ వద్ద సత్యసాయి తాగునీటి కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం 11వ రోజుకు చేరింది. సత్య సాయి తాగునీటి కార్మికులు శ్రీనివాసులు మాట్లాడుతూ, గత పది రోజులుగా వేతనాలు చెల్లించాలని సమ్మె చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సత్యసాయి తాగునీటి కార్మికులకు బకాయిపడ్డ వేతనాలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్