రోడ్డు ప్రమాదానికి గురైన కె. సమీర్ ని పరామర్శించిన ఎమ్మెల్యే

85చూసినవారు
రోడ్డు ప్రమాదానికి గురైన కె. సమీర్ ని పరామర్శించిన ఎమ్మెల్యే
బెంగళూరు నుంచి కదిరి కి తిరిగి వస్తున్న వైసీపీ నాయకులు కె. సాధాత్ అలి ఖాన్ అన్న కె. సమీర్ కి శుక్రవారం పులగంపల్లి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వెళ్లి సహాయక చర్యలో పాల్గొన్నారు. అనంతరం వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దగ్గర ఉండి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స కొరుకు అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్