ఒంటిపూట బడులు నిర్వహించాలి:డిటిఎఫ్

1908చూసినవారు
ఒంటిపూట బడులు నిర్వహించాలి:డిటిఎఫ్
ఓబుళదేవరచెరువు స్థానిక డిటిఎఫ్ కార్యాలయంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కట్టుబడి గౌస్ లాజమ్, ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్ ఆదివారం మాట్లాడుతూ ఏపీలో ఎండలు మండి పోతున్నాయని, ఒంటిపూట స్కూళ్ల పై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, విద్యార్థులు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని, ఈనెల 11 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్