మహిళలను అన్ని రంగాలలో ఆదుకున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం

2934చూసినవారు
మహిళలను అన్ని రంగాలలో ఆదుకున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం
సేట్టూరు మండల కేంద్రంలో వై. ఎస్. ఆర్ చేయూత నాలుగవ విడత పంపిణీ కార్యక్రమానికి ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయ కర్త తలారి రంగయ్య, పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణ బుధవారం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో చేయూత, ఆసరా, విద్యా, వసతి దీవెన పథకాల ద్వారా మహిళల అకౌంట్లో వేస్తున్న సొమ్ము వృథా కావడంలేదన్నారు. మహిళలంతా తమకు అందించిన సొమ్మును తమకుటుంబాలను అభివృద్ధికోసం వినియోగించడం కనిపిస్తోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్