కళ్యాణదుర్గం: ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమం

61చూసినవారు
కళ్యాణదుర్గం: ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమం
కళ్యాణదుర్గం ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్వీఈఈపీ ఆధ్వర్యంలో శనివారం ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పించారు. 17సంవత్సరాలు పూర్తయినా ఓటు నమోదు చేయకుంటే తప్పనిసరిగా ఫారం-6 అప్లికేషన్ ను పూరించి ఓటును నమోదు చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ డాక్టర్ కే. శ్రీధర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్