రాయదుర్గం: బీటీపీ కాలువ పనులపై చర్చించిన ఎమ్మెల్యేలు

51చూసినవారు
రాయదుర్గం: బీటీపీ కాలువ పనులపై చర్చించిన ఎమ్మెల్యేలు
కళ్యాణదుర్గం నియోజకవర్గ రైతులకు వరప్రధాయినిగా ఉన్న బీటీపీ కాలువ ప్రాజెక్టు పనులపై చర్చించేందుకు రాయదుర్గం వెళ్లి అక్కడ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మంగళవారం కలిసి చర్చించారు. అనంతరం త్వరలో సీఎం చంద్రబాబును కలిసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో బీటీపీ కాలువ పనులు ప్రారంభించేలా ఎమ్మెల్యేలు చర్చించారు.

సంబంధిత పోస్ట్